News April 6, 2025
సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News November 15, 2025
కృష్ణా: నిందితుడితో టిఫిన్ చేసిన నలుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

YCP సోషల్ మీడియా కార్యకర్త, NRI విజయ భాస్కర రెడ్డి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 13న భాస్కర రెడ్డిని కోర్టు అనుమతితో స్వగ్రామం తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బంది ఇద్దరు, పెనమలూరు PSకు చెందిన ASI, మరో కానిస్టేబుల్ నిందితుడితో కలిసి ఓ హోటల్లో టిఫిన్ చేయడంతో వారిని SP సస్పెండ్ చేశారు. ASI సస్పెన్షన్పై SP ఏలూరు రేంజ్ IGకి రిపోర్ట్ పంపారు.
News November 15, 2025
ICMRలో 28 పోస్టులు

<
News November 15, 2025
గుంటూరులో హై కోర్టు ఉందని మీకు తెలుసా?

1937 నవంబర్ 15న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ 2 ప్రాంతాల నాయకులు, బాగ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వవిద్యాలయం వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దీంతో గుంటూరులో 1954 జులై 5న హైకోర్టుని అప్పటి కలెక్టరేట్లో నెలకొల్పారు. కర్నూలును (రాయలసీమ) రాజధాని విశ్వవిద్యాలయం విశాఖలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).


