News February 27, 2025

సిరిసిల్లలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓటింగ్

image

సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం జిల్లాలో ఇప్పటికే అధికారులు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 23,347 పట్టభద్రులు ఉన్నారు.

Similar News

News October 14, 2025

HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్‌ఛార్జుల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్‌ఛార్జ్‌గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్‌కు అందజేయాలని ఆదేశించారు.

News October 14, 2025

HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్‌ఛార్జుల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్‌ఛార్జ్‌గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్‌కు అందజేయాలని ఆదేశించారు.

News October 14, 2025

HYD: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై ఫిర్యాదు

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై వినియోగదారులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. సర్వీసింగ్‌ మోసం వస్తే ఎక్కువ జాప్యం చేస్తున్నారని, అనుమతి లేకుండా విడిభాగాలను తొలగిస్తున్నారని చెప్పారు. అలాగే కస్టమర్ల వాహనాలను సిబ్బంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. సంబంధిత సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.