News February 17, 2025
సిరిసిల్ల: అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి 116 దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News November 6, 2025
226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<
News November 6, 2025
ముల్కనూరుకు చేరిన 90 టైర్ల లారీ!

భారీ యంత్రాలను మోసుకెళ్లే అతి భారీ వాహనం HNK (D) ముల్కనూర్కు చేరింది. ఏకంగా 90 టైర్లతో ఉన్న లారీని చూడటానికి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గుజరాత్ నుంచి వరంగల్ వరకు ఆక్సిజన్ ప్లాంట్ సామగ్రిని ఈ భారీ వాహనం తీసుకువస్తోంది. నెమ్మదిగా కదులుతూ ముల్కనూరుకు చేరిన ఈ లారీ కుడి, ఎడమ వైపులా 40 చొప్పున 80 టైర్లు, ముందున్న ఇంజిన్కు 10 టైర్లు కలిగి ఉండడం విశేషం. రోడ్డుపై ఇది ప్రయాణం ప్రజలను ఆకర్షించింది.
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.


