News March 6, 2025

సిరిసిల్ల ఉష్ణోగ్రతల మార్నింగ్ అప్డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నప్పటికీ, రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాలో పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటలల్లో వేములవాడ రూరల్ లో 38.8℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్ప తంగళ్లపల్లి మండలంలో 10.8°c, ఉష్ణోగ్రత నమోదయింది. ఈ పరిస్థితిపై మీ కామెంట్..?

Similar News

News October 14, 2025

HYD: సీజనల్ వ్యాధుల నియంత్రణపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనరసింహ HYDలోని సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈఏడాది డెంగీ 2,900, మలేరియా 209, టైఫాయిడ్ 4,600, చికున్‌గున్యా249 కేసులు నమోదవగా గతంతో పోల్చితే గణనీయంగా తగ్గాయని మంత్రికి వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

News October 14, 2025

HYD: సీజనల్ వ్యాధుల నియంత్రణపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనరసింహ HYDలోని సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈఏడాది డెంగీ 2,900, మలేరియా 209, టైఫాయిడ్ 4,600, చికున్‌గున్యా249 కేసులు నమోదవగా గతంతో పోల్చితే గణనీయంగా తగ్గాయని మంత్రికి వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

News October 14, 2025

MNCL: హస్తం పగ్గాలు అక్క చేతికేనా..?

image

జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక కీలకంగా మారింది. మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్‌తో MNCL MLA ప్రేమ్ సాగర్ రావు మధ్య వివాదం అందరికీ తెలిసిందే. మంత్రి పదవి గడ్డం కుటుంబానికి కేటాయించారు. కాబట్టి డీసీసీ అధ్యక్ష పదవి కొక్కిరాల ఫ్యామిలీకి ఇస్తారని చర్చ నడుస్తోంది. కొందరు పొటీలో ఉన్నా.. పార్టీని ఎప్పటి నుంచో నడిపిస్తున్న కొక్కిరాల సురేఖకు అప్పజెపుతారని, ఆమె వద్దంటే ఇతరులకు ఇస్తారని టాక్.