News April 10, 2025

సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ UPDATE

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లోనే మార్నింగ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 40.8°c, వేములవాడ రూరల్ 40.8°c, కొనరావుపేట 40.7°c, సిరిసిల్ల 40.6 °c,రుద్రంగి 40.3 °c, చందుర్తి 39.9 °c,తంగళ్లపల్లి 39.7°c, ఇల్లంతకుంట 39.6°c, ఎల్లారెడ్డిపేట 39.2°c, గంభీరావుపేట 39.0 °c ముస్తాబాద్ 39.0°c,లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News September 18, 2025

ఆదిలాబాద్: అత్యవసరమైతే 8712659953 నంబర్‌కు కాల్ చేయండి!

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.బేగం అన్నారు. గురువారం ఆ కాలేజీలో విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. షీటీమ్ ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సుశీల మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్‌ను యువత అవసరం మేరకే వినియోగించాలన్నారు. ఆడపిల్లలలు అత్యవసర సమయాల్లో 8712659953 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News September 18, 2025

GDK: ‘నిజాం రాచరికాన్ని ఓడించింది కమ్యూనిస్టులే’

image

నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య అన్నారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు- వక్రీకరణలు’ అనే అంశంపై గురువారం సదస్సు జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు BJPకి లేదన్నారు. ఎర్రవెల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్, మహేశ్వరి, కుమారస్వామి, బిక్షపతి, శ్రీనివాస్, రాజమౌళి ఉన్నారు.

News September 18, 2025

NZB: పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి: CP

image

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహణ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.