News January 27, 2025
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మిడియట్ పరీక్షలు రాసేవారు 9,310

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 5,065 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4,245 మంది సెకండ్ విద్యార్థులు మొత్తం కలిపి 9,310 మంది పరీక్షలు రాస్తారని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 19, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

> WGL-NSPT రహదారిపై రోడ్డు ప్రమాదం
> HNK: విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
> భీమదేవరపల్లి: రేషన్ బియ్యం పట్టివేత
> కాజీపేట: వ్యక్తి అదృశ్యం
> ఆత్మకూరు: కమ్యూనిటీ పోలీసింగ్పై ప్రజలకూ అవగాహన
> WGL: భారీగా పట్టుబడిన గుట్కాలు, అనుమతి లేని సిగరెట్ డబ్బాలు
> HNK: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ACP
> NSPT-పాకాల మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
News February 19, 2025
ఆభివృద్ధికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలి:

సీఎం రేవంత్ రెడ్డిని సీఎం నివాసంలో వరంగల్ ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు ఉన్నారు.
News February 19, 2025
నంద్యాల జిల్లా టాప్ న్యూస్

➤ ఈ నెల 23-26 వరకు మల్లన్న ప్రసాదం ఉచితం: శ్రీశైలం ఈవో➤ క్రికెట్ ఆడిన మంత్రి బీసీ➤ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి➤ మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు: నంద్యాల ఏఎస్పీ ➤ గ్రామాల అభివృద్ధికి కృషి: డోన్ ఎమ్మెల్యే➤ గండ్లేరులో చేప పిల్లలు వదిలిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే➤ జిల్లాలో కొనసాగిన రుణాల దరఖాస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ➤ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం