News April 13, 2025

సిరిసిల్ల జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.234, కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.206,  కేజీ చికెన్ బోన్ లెస్ రూ.434, కేజీ చికెన్ రిటైల్ రూ.142, కేజీ కోడి లైవ్ బర్డ్ రూ.120, కేజీ చికెన్ హోల్ సేల్ రూ.125, 100 కొడిగుడ్లకు 390 రూపాయలుగా ఉన్నట్లు మార్కెట్లోని షాపు యజమానులు తెలిపారు.

Similar News

News November 18, 2025

ప్రీమియర్ అగ్రితో ఏమిటి సంబంధం..!

image

కల్తీ నెయ్యి కేసులో A-24 చిన్ని అప్పన్నను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రీమియర్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధం ఏమిటి? నీకు రూ.50 లక్షలు ఎందుకు ఇచ్చారు? కమీషన్ రూపంలో తీసుకున్న డబ్బు ఎవరికి ఇచ్చారనే కోణంలో విచారించారు. అన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

News November 18, 2025

రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.

News November 18, 2025

ములుగు: పోలీసుల అదుపులో దేవ్ జీ..?

image

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఉన్నట్లు తెలుస్తోంది. మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీతో పాటు మరి కొంత మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వినవస్తుంది. రేపు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.