News February 14, 2025
సిరిసిల్ల: నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణలో విద్యార్థులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఈఈటీని ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలు, అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు వివరాలు తెలుస్తాయన్నారు.
Similar News
News September 17, 2025
బైరాన్పల్లి రక్షక దళాల పోరాటం మరువలేనిది..!

వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బైరాన్పల్లి గ్రామం రక్షక దళాల పోరాటం మరువలేనిది. ఇమ్మడి రాజిరెడ్డి, జగ్గం హనుమంతు, చల్లా నర్సిరెడ్డి, పోశాలు తోటరాములు, రాంరెడ్డిల ఆధ్వర్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా రక్షక దళం ఏర్పాటు చేసి బురుజుపై గస్తీదళ సభ్యులను నియమించారు. స్వాతంత్ర్యం వచ్చిన 12 రోజులకే ఆగస్టు 27న అర్ధరాత్రి బైరాన్పల్లి గ్రామంపై రజాకార్లు విరుచుకుపడి 84 మందిని నిలబెట్టి కాల్చి చంపారు.
News September 17, 2025
రాయలసీమ రుచుల రారాజు ‘చెనిక్కాయ’

రాయలసీమకు చెనిక్కాయలకు విడదీయని సంబంధం ఉంది. వాటితో చేసే చెనిక్కాయల పొడి, ఉరిమిండి, ఉడికేసిన చెనిక్కాయలు, పాగం పప్పు వంటి వంటకాలు మన సీమ ప్రత్యేకం. చెనక్కాయకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 7వేల ఏళ్ల క్రితమే దక్షిణ అమెరికాలో మొదలైన సాగు తర్వాత భారత ఉపఖండానికి వ్యాపించింది. చెనక్కాయల సాగులో దేశంలో ఏపీ టాప్లో ఉండగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా సాగుచేస్తారు.
News September 17, 2025
రాయలసీమ రుచుల రారాజు ‘చెనిక్కాయ’

రాయలసీమకు చెనిక్కాయలకు విడదీయని సంబంధం ఉంది. వాటితో చేసే చెనిక్కాయల పొడి, ఉరిమిండి, ఉడికేసిన చెనిక్కాయలు, పాగం పప్పు వంటి వంటకాలు మన సీమ ప్రత్యేకం. చెనక్కాయకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 7వేల ఏళ్ల క్రితమే దక్షిణ అమెరికాలో మొదలైన సాగు తర్వాత భారత ఉపఖండానికి వ్యాపించింది. చెనక్కాయల సాగులో దేశంలో ఏపీ టాప్లో ఉండగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా సాగుచేస్తారు.