News March 29, 2025
సిరిసిల్ల: 6753 మంది విద్యార్థులు హాజరు

సిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలో 6,753 మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6,767 మంది విద్యార్థులకు గాను 6,753 మంది హాజరయ్యారని స్పష్టం చేశారు. 14 మంత్రి విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 25, 2025
త్వరలో వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
News November 25, 2025
త్వరలో వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.


