News August 30, 2024
సీఎంకు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం

వెలగపూడిలోని సచివాలయంలో CM చంద్రబాబును కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు, పూతలపట్టు MLA మురళీ మోహన్ కలిశారు. స్వామివారి శేషవస్త్రాలతో CMను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను CM చేతుల మీదుగా ఆవిష్కరించి ఆహ్వానించారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డిని, CS నీరభ్ కుమార్ను కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.
Similar News
News February 19, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 19, 2025
చిత్తూరు : ఊరిస్తున్న మామిడి పూత

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పూత ఎక్కువగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు పూత నిలవడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. మూడో సారీ మందులు వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో అక్కడక్కడా తేనే మంచు పురుగు కనిపిస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలిస్తే దిగుబడి 70 శాతం వరకు రావొచ్చని రైతులు అంటున్నారు.
News February 18, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <