News February 6, 2025

సీతానగరం: రైల్వే ట్రాక్ పై మృతదేహం

image

సీతానగరం మండలం దాలినాయుడు వలస, మరిపివలస రైల్వే గేటు మధ్య రైలు పట్టాలపై మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పి హెచ్ సీ రత్నాకర్ తెలిపారు. మృతుడు సూరంపేట గ్రామానికి చెందిన చిట్టపిల్లి బోడన్న దొర(35)గా గుర్తించామని ఆయన తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెచ్ సీ రత్నకుమార్ తెలిపారు.

Similar News

News November 17, 2025

WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్‌ప్రింట్స్!

image

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్‌ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

News November 17, 2025

WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్‌ప్రింట్స్!

image

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్‌ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

News November 17, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్‌కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్‌సైట్: <>https://www.cbse.gov.in/<<>>