News February 14, 2025
సూర్యాపేట: ఖండాలు దాటిన ప్రేమ

ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్లో వీరి వివాహ జరిగింది.
Similar News
News November 22, 2025
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. రైతుల నుంచి వ్యతిరేకత..!

గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో కెల్ల సమీపంలోని గ్రామాల్లో సుమారు 1235 ఎకరాల భూమిని నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి మాత్రం వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పంటలు పండే భూములను లాక్కోవద్దని వాపోతున్నారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.


