News March 19, 2025

సెగలుకక్కుతున్న వనపర్తి

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెబ్బేరులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేతపల్లి 39.8, పెద్దమందడి 39.7, వీపనగండ్ల 39.6, గోపాల్ పేట 39.6, రేమద్దుల 39.6, విలియంకొండ 39.5, కానాయిపల్లి 39.5, జానంపేట 39.5, వెలుగొండ 39.5, దగడ 39.4, వనపర్తి 39.4, మదనపురం 39.3, పానగల్ 39.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 20, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన నేతలు
> జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్మీడియట్ పరీక్షలు
> పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> బచ్చన్నపేట: ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ చోరీ
> హెలికాప్టర్లో వచ్చిన మంత్రులు ఏం చేయలేదు: పల్లా
> పాలకుర్తి, కొడకండ్లలో ఠాణు నాయక్ వర్ధంతి కార్యక్రమం
> STN: భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

News March 20, 2025

అధికారులకు సూచనలు చేసిన మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై అధికారులకు వారు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

News March 19, 2025

సిరిసిల్ల: మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండకూడదు: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి, సరఫరా, ల్యాబ్‌ను పరిశీలించారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను క్షుణ్నంగా కలెక్టర్‌కు మిషన్ భగీరథ ఇంజినీర్లు వివరించారు.

error: Content is protected !!