News April 13, 2025

సోంపేట: పేపర్ బాయ్‌కి 981 మార్కులు

image

సోంపేటకు ఓ కళాశాలలో చదువుతున్న సాయి గణేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 1000కి 981 మార్కులు సాధించి సత్తా చాటాడు. గణేష్ తండ్రి మరణించడంతో పేపర్ బాయ్‌గా పని చేస్తూ చదువుకు పేదరికం అడ్డు రాదని నిరూపించాడు. ఈయన కృషి పట్టుదలను మెచ్చి పాఠశాల యాజామాన్యం చదువుకునేందుకు సహాయ సహకారాలు అందించింది.

Similar News

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.