News July 25, 2024
స్థలం కేటాయించాకే రైల్వే జోన్ పనులు: కేంద్రమంత్రి

విశాఖలో జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించిన తరువాతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 2024-25 రైల్వే బడ్జెట్కు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్ పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఈ బడ్జెట్లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఉన్న ఒడిశా రాష్ట్రానికి రూ.10,586 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.


