News August 3, 2024
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఆమ్రపాలి

ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
Similar News
News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
News November 18, 2025
శంషాబాద్లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

శంషాబాద్లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


