News August 8, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష

image

ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎస్పీ కిషోర్ అధికారులతో సమీక్షించారు. దేశ భక్తిని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 15వ తేదీ ఉదయం 9గం నుంచి వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు.

Similar News

News April 10, 2026

పర్యావరణహితంగా వినాయక చవితి: కలెక్టర్

image

వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

News April 10, 2026

పర్యావరణహితంగా వినాయక చవితి: కలెక్టర్

image

వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

News April 10, 2026

పర్యావరణహితంగా వినాయక చవితి: కలెక్టర్

image

వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.