News February 17, 2025
హనుమకొండ: విద్యార్థులకు మరో అవకాశం

హనుమకొండ జిల్లాలో తేదీ 03-02-2025 నుంచి 16-02-2025 వరకు జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు వివిధ కారణాల వల్ల హాజరు కానీ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తేదీ: 18-02-2025 నుంచి 22-02-2025 వరకు మళ్లీ పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించిందని జిల్లా విద్యాధికారి ఏ.గోపాల్ తెలిపారు. ఈ పరీక్షలు వడ్డేపల్లిలోని పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నామని తెలిపారు.
Similar News
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
అద్దంకి: తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకున్నారని కుమారుడు సూసైడ్

అద్దంకిలోని గాజులపాలేనికి చెందిన శేషాద్రి (21) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్నారని మనస్తాపం చెంది ఈ నెల 11న శేషాద్రి విషం తిన్నట్లు సీఐ సుబ్బరాజు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం యువకుడు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుడి తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. యువకుడు నర్సారావుపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.


