News April 15, 2025

హన్మకొండ: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటింటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూరప్రాంతాలకు పంపవద్దని, బైకులు, ఫోన్ ఎక్కువగా వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, హన్మకొండ జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News November 20, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
> జిల్లా వ్యాప్తంగా ఇందిరా గాంధీ జయంతి
> కోటి చీరల పంపిణీపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
> వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది: కలెక్టర్
> ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు భేటీ
> మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది: ఎంపీ
> పెంబర్తిలో టాటా ఏస్ వాహనం బోల్తా

News November 20, 2025

HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

image

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారు.

News November 20, 2025

HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

image

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారు.