News January 25, 2025
హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా వాసి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లికి చెందిన జస్టిస్ ఈడ తిరుమలదేవితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు న్యాయమూర్తిగా, తెలంగాణ జ్యడీషియల్ అకాడమీ డైరెక్టర్గా జస్టిస్ తిరుమలాదేవి పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా పదోన్నతి లభించింది.
Similar News
News November 22, 2025
UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%
News November 22, 2025
సూర్యాపేట: ‘ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను వేగవంతం చేయాలి’

5-15 సంవత్సరాల పాఠశాల విద్యార్థులందరికీ ఆధార్ మెండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు ఆపరేటర్లకు సూచించారు. జిల్లాలో 24,532 మంది విద్యార్థులకు ఈ అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆధార్ సవరణలు (పేరు, పుట్టిన తేదీ) కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 22, 2025
మంచిర్యాల: పసిబిడ్డల ప్రాణాలకు లెక్కలేదా?

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు డాక్టర్లు <<18353100>>బిడ్డల<<>> ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలు తీసి డబ్బులతో పరిహారం చేసుకుంటున్నారు. శుక్రవారం డాక్టర్ల నిర్లక్ష్యానికి 5 ప్రాణాలు పోయాయి. అయినా వారిలో సీరియస్నెస్ లేదు. ఇన్ని ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్లు వ్యవరిస్తున్నారని.. బిడ్డల ప్రాణాలు తీసి డబ్బులు బిచ్చంగా పడేసి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్


