News March 30, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> కాంగ్రెస్ పార్టీలో చేరిన GHMC మేయర్
> సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద డీజిల్ పోసుకొని ఓ వ్యక్తి హల్‌చల్ > లంచం తీసుకుంటూ దొరికిన మీర్‌పేట SI
> HYD ఎన్నికల అధికారులకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్
> టెట్‌ ఫీజు‌ తగ్గించాలని ఓయూలో విద్యార్థులు డిమాండ్
> నల్లగండ్ల చెరువును పరిశీలించిన GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్
> త్యాగరాయగానసభలో ఆకట్టుకున్న గానవిభావరి
> OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

Similar News

News September 30, 2024

HYD: నేడు అత్తాపూర్‌కు కేటీఆర్ రాక

image

మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్‌మెంట్స్‌కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.

News September 30, 2024

HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE

image

మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 30, 2024

ముషీరాబాద్: కుల, మతాంతర వివాహలు చట్టబద్ధమే

image

కుల మతాంతర వివాహాలు రాజ్యాంగబద్ధమేనని ప్రభుత్వం పౌర సమాజం అభ్యుదయ వివాహాలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు కేవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ అధ్యక్షత వహించారు.