News February 8, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020785886_18976434-normal-WIFI.webp)
కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News February 8, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739026355156_50225406-normal-WIFI.webp)
*బెల్లంపల్లిలో బీరు సీసాలతో దాడి.. నలుగురిపై కేసు *బెల్లంపల్లి రేంజ్ లోనే పులి ఆవాసం *వింత బారిన పడుతున్న కుక్కలు*వేలాల గిరి ప్రదక్షిణకు ఆర్టీసి బస్సు సౌకర్యం *ఢిల్లీలో గెలుపు పట్ల జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు.
News February 8, 2025
ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739029152920_1226-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.
News February 8, 2025
నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1722947013757-normal-WIFI.webp)
246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <