News September 11, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ ప్రజా సమస్యలను తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
➤ కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
➤ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
➤ అనకాపల్లి బెల్లానికి దేశ వ్యాప్త గుర్తింపు: ఎంపీ రమేశ్
➤ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ తాళ్లపాలెంలో అభివృద్ధి పనులును ప్రారంభించిన MLA కొణతాల
➤ జగన్‌కు పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం

Similar News

News September 12, 2025

సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం (ఫొటోలో లెఫ్ట్)
1967: నటి అమల అక్కినేని జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (ఫొటోలో రైట్)
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
2024: తెలుగు గీత రచయిత గురుచరణ్ మరణం

News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 12, 2025

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

image

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <>వెబ్‌సైట్‌లో<<>> పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. లోకల్ విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో, నాన్ లోకల్ వారికి 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.