News September 14, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ ఏటికొప్పాక లక్క బొమ్మలను ఆసక్తిగా తిలకించిన జేపీ నడ్డా
➤ దిబ్బపాలెంలో ఉత్సాహభరితంగా ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు
➤ ఘనంగా జాతీయ హిందీ భాషా దినోత్సవం
➤ చోడవరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
➤ మారేపల్లిలో కోళ్ల కళేబరాలు పూడ్చివేత
➤ చోడవరంలో ఆది గణపతి కళ్యాణోత్సవం
➤ నాతవరం ఎస్ఐగా తారకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ
Similar News
News September 15, 2025
నేటి ముఖ్యాంశాలు

* తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CBN
* జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్దే: రేవంత్
* హైదరాబాద్, గుంటూరులో వర్ష బీభత్సం
* YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా
* మహిళా శక్తి కారణంగానే భారత్కు గుర్తింపు: ఓంబిర్లా
* కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు
* తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభం
News September 15, 2025
మరోసారి ప్రతీకారం తీర్చుకున్నాం: నెటిజన్స్

ఆసియా కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాక్ను భారత్ చిత్తు చేసింది. మొదట పాక్తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్ చేశారు. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలని అభిప్రాయపడిన వాళ్లూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా OP సిందూర్తో ఒకసారి, మైదానంలో ఇవాళ మరోసారి పాక్పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా దాయాదికి బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు.
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్తో ఆడనుంది.