News February 14, 2026
అనకాపల్లి: ఢీకొన్న బైక్లు.. వ్యక్తి మృతి

సబ్బవరం మండలం మర్రిపాలెం జంక్షన్ వద్ద శనివారం రెండు బైకులు ఢీకొని తుంపాల కోటి(56) అనే వ్యక్తి అక్కడక్కడ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు కే.కోటపాడు నుంచి వస్తున్న బైకు ఢీకొనగా మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో పోలీసులు మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ తరలించారు. మృతి చెందిన వ్యక్తి మర్రిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Similar News
News February 15, 2026
HYD: ఈ శివాలయానికి వెయ్యేళ్ల చరిత్ర..!

శివారులోని శంకర్పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.
News February 15, 2026
HYD: ఈ శివాలయానికి వెయ్యేళ్ల చరిత్ర..!

శివారులోని శంకర్పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.
News February 15, 2026
AIIMS కల్యాణిలో 137 పోస్టులు

AIIMS కల్యాణి 137 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB/MSc/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మార్చి 3,5,6 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://aiimskalyani.edu.in


