News December 12, 2025
అన్నమయ్య: ‘అడవుల్లో కాలినడకన వెళ్తున్నారా’

అన్నమయ్య, తిరుపతి జిల్లాలో వ్యాపించి ఉన్న శేషాచలం అడవుల్లో భక్తులు కాలినడకన వెళ్లవద్దని జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్, ఎస్పీ ధీరజ్ సూచించారు. రాజంపేటలో వారు మాట్లాడుతూ.. శేషాచలం అడవుల్లో క్రూర మృగాలు, చిరుత పులులు, ఏనుగులు సంచరిస్తున్నాయని అన్నారు. గతంలో కాలిబాటన వెళ్లిన భక్తులు ముగ్గురు చనిపోయారని వారు హెచ్చరించారు.
Similar News
News December 12, 2025
జపాన్లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.
News December 12, 2025
బస్సు ప్రమాదంపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

AP: అల్లూరి జిల్లా బస్సు <<18539495>>ప్రమాదంలో<<>> ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.
News December 12, 2025
APPLY NOW: NAARMలో ఉద్యోగాలు..

HYDలోని ICAR-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్(<


