News January 20, 2026
‘అర్హులందరికీ ఎస్వైఎం, ఎన్పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్వైఎం, ఎన్పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 5, 2026
VZM: ‘భూ హక్కుదారునికే పాస్పుస్తకాలు ఇవ్వాలి’

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.
News February 5, 2026
VZM: ‘భూ హక్కుదారునికే పాస్పుస్తకాలు ఇవ్వాలి’

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.
News February 5, 2026
VZM: ‘భూ హక్కుదారునికే పాస్పుస్తకాలు ఇవ్వాలి’

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.


