News March 25, 2025

ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

image

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.

Similar News

News December 31, 2025

ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.

News December 31, 2025

ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.

News December 31, 2025

ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.