News April 15, 2025
ఆ 4 ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి నారాయణ

మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదించిన అదనపు భూసేకరణపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారన్నారు.
Similar News
News April 17, 2025
NGKL: టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలపై డీఆర్డీవోకు వినతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేశ్కు జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల యూనియన్ తరఫున టీఏలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. జిల్లాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై దినసరి వేతనంపై మండలాల్లో పనిచేసిన సిబ్బంది దృష్టి పెట్టాలని డీఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్, బాలయ్య, రాజేశ్ కుమార్, పాల్గొన్నారు.
News April 17, 2025
నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

☞మాదకద్రవ్యాల నిర్మూలనకు QR కోడ్: ఎస్పీ
☞పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం: DSO రాజు
☞డోన్ మండలంలో బాలికపై అత్యాచారం
☞గిరిజనులకు సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
☞పవన్ కళ్యాణ్ కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్.
NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
News April 17, 2025
VKB: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✔అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు✔భూభారతిపై అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔‘రజతోత్సవ సభకు తరలిరండి’:BRS✔దోమ వాసికి గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు✔IPL బెట్టింగ్. జర జాగ్రత్త: ఎస్ఐలు✔పలుచోట్ల డ్రగ్ అండ్ డ్రైవ్✔పరిగి: 100ఏళ్ల పురాతన భవనాలను పరిశీలించిన కలెక్టర్✔వికారాబాద్: పాఠశాలలో పెచ్చులూడి గాయపడిన బాలిక