News March 25, 2024
ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్గానే ఉంది.
Similar News
News December 24, 2025
ప్రకాశంలో మాతా శిశు మరణాల.. పరిస్థితి ఇదే!

ప్రకాశంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది మాతా శిశు మరణాల తగ్గాయని చెప్పవచ్చు. 2019-20లో 16 మాతృ మరణాలు, 359 శిశు మరణాలు, 2020-21లో 19 మాతృ, 263 శిశు, 2021-22లో 20 మాతృ, 403 శిశు, 2022-23లో 5 మాతృ, 201 శిశు, 2023-24లో 8 మాతృ, 196 శిశు, 2024-25లో 5 మాతృ, 177 శిశు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4 మాతృ, 121 శిశు మరణాలు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మాతా శిశు మరణాల తగ్గుముఖం పట్టాయి.
News December 24, 2025
Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్కు గ్రీన్ సిగ్నల్

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.
News December 24, 2025
Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్కు గ్రీన్ సిగ్నల్

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.


