News March 17, 2025
ఎడపల్లి: కుళ్లిన స్థితిలో మృతదేహం

ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. గ్రామ సమీపంలోని D-46 కెనాల్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని పంచాయతీ కార్యదర్శి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎడపల్లి SI వంశీకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరీవాహక ప్రాంతాల్లో ఎవరైనా కనిపించకపోతే తమకు సమాచారం ఇవ్వాలని SI తెలిపారు.
Similar News
News December 29, 2025
NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.
News December 29, 2025
NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.
News December 29, 2025
NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.


