News April 24, 2025
ఎనుమాముల మార్కెట్లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పత్తి ధర ఈరోజు భారీగా పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. ఈరోజు రూ.7,700 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం మంచి విషయం అయినప్పటికీ, పత్తి అందుబాటులో లేని సమయంలో ధర పలకడం పట్ల రైతులు నిరాశ చేందారు.
Similar News
News February 9, 2026
ఓట్ల లెక్కింపును పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తమ బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో ప్రతి ఓటు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపూలో అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.
News February 9, 2026
IAF అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఎయిర్ఫోర్స్(<
News February 9, 2026
MBNR: కామారెడ్డిలో రైల్వే ట్రాక్పై మహిళ ఆత్మహత్య

కామారెడ్డి పట్టణంలోని రైల్వే ట్రాక్పై మహబూబ్నగర్కు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ వెంగళాయపల్లెకు చెందిన మీరిగల్ల సరోజనమ్మ(75)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


