News February 15, 2025

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్‌కు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిబ్రవరి 27న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బంది వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. ఆయా ఎన్నికల అధికారులు గమనించాలన్నారు తెలిపారు.

Similar News

News December 20, 2025

‘రాజాసాబ్’ నుంచి త్వరలో మరో ట్రైలర్?

image

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే ఈవెంట్‌లో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఫిల్మ్ జనవరి 9న థియేటర్లలోకి రానుంది.

News December 20, 2025

జగిత్యాల జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుల్లకోటలో 15.4℃లు నమోదుకాగా సారంగాపూర్, గోవిందారం 15.7, పూడూర్ 15.8, ఎండపల్లిలో 16.0గా నమోదైంది. కథలాపూర్, మల్యాల, సిరికొండ, మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల, గొల్లపల్లి, మారేడుపల్లి, నేరెళ్ల, మెట్‌పల్లి, గోదూరు, వెల్గటూర్, బుద్ధేశ్‌పల్లి, కొల్వాయి, పొలాస, రాయికల్, అల్లీపూర్ ప్రాంతాల్లో 16.1℃గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే చలి కాస్త తగ్గింది.

News December 20, 2025

ఉమ్మడి కరీంనగర్ మహిళలకు GOOD NEWS..!

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్‌పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. DEC 29 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, ఈనెల 27 వరకు ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల మహిళలు అర్హులని పేర్కొన్నారు. SHARE IT.