News March 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్నిఓట్లంటే(పార్ట్-2)

◆కె.ఎస్. లక్ష్మణరావు-62,737
◆జూపూడి సామ్ ప్రసాద్-642
◆దారా విక్రమ్-400
◆దీపక్ పులుగు-49
◆దుక్కిపాటి రాధాకృష్ణ-41
◆మురకొండ చంద్రశేఖర్-53
◆యార్లగడ్డ శోభారాణి-95
◆ఎండ్రెడ్డి శివారెడ్డి-108
◆డాక్టర్ రామకోటయ్య మద్దుమల-129
◆లగడపాటి వేణుగోపాల్-210
◆శారదా తిరువీధుల-291
◆సత్య బాల సుందర రామ శర్మ చుండూరు-327
చెల్లని ఓట్లు-26,909
మొత్తం ఓట్లు-2,41,774
Similar News
News April 2, 2026
GNT: స్టాఫ్ నర్సు పోస్టులకు భారీ పోటీ.. 7,500 దరఖాస్తులు

పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. 150 కాంట్రాక్ట్ పోస్టులకు 7,500 దరఖాస్తులు అందాయి. మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేపడతారు. ఉద్యోగాల పేరుతో దళారులను నమ్మవద్దని RD శోభరాణి హెచ్చరించారు. కాగా గుంటూరు ఆర్డీ కార్యాలయం గత నెల నోటిఫికేషన్ ఇచ్చింది.
News April 2, 2026
GNT: ధాన్యం బకాయిల చెల్లింపులో ఆలస్యం.. రైతుల ఆందోళన

ఖరీఫ్ సీజన్లో ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించిన ప్రభుత్వం, ఇతర బకాయిలలో జాప్యం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రవాణా ఖర్చులు, గన్నీ సంచుల కోసం రూ.33 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. బాపట్ల జిల్లాకే ఎక్కువ భాగం ఉంది. గుంటూరు, పల్నాడు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. హమాలీ చార్జీలు ఇప్పటికే ఇచ్చారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెండింగ్ మొత్తాలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
News April 1, 2026
GNT: ఈ ప్రాంతాల్లోనే పెరిగిన వార్డుల సంఖ్య

@తెనాలి ప్రస్తుతం 40 వార్డులు ఉండగా 52కు పెరిగాయి
@రేపల్లె ప్రస్తుతం 28 వార్డులు ఉండగా -36కు పెరిగాయి
@మాచర్ల ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@సత్తెనపల్లి ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@వినుకొండ ప్రస్తుతం 32 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@గురజాల ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 23కు పెరిగాయి


