News April 28, 2024
ఎల్లుండి కలికిరికి జగన్ రాక

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రచారానికి సీఎం జగన్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కలికిరికి చేరుకుంటారు. కలికిరి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
వెల్ఫేర్ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.
News February 11, 2026
వెల్ఫేర్ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.
News February 11, 2026
వెల్ఫేర్ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.


