News February 18, 2026

ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

image

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.

Similar News

News February 20, 2026

SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.

News February 20, 2026

SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.

News February 20, 2026

SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.