News February 11, 2025
ఏఐసీసీ చీఫ్ను కలిసిన పెద్దపల్లి పెద్దలు..

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఖర్గేతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనీ మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు.
Similar News
News September 15, 2025
ANU: పరీక్షా ఫలితాలు విడుదల

ANU పరిధిలో నిర్వహించిన PG సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జులైలో నిర్వహించిన M.SC స్టాటిస్టిక్స్, M.SC బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్కు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860ల చొప్పున ఈ నెల 24లోపు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News September 15, 2025
MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <
News September 15, 2025
నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 105 ఫిర్యాదులు

నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 105 అర్జీలు అందజేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సిబ్బందిని ఆదేశించారు.