News March 20, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు (M) పవర్ పేట రైలు ప్రమాదంలో ఒకరు మృతి *భీమడోలులో రైలు నుంచి జారి ఒకరు మృతి *చాట్రాయి (M) చిన్నంపేటలో ఉపాధి కూలీల ఆందోళన *జీలుగుమిల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.. బోర్డర్ వద్ద బంధువుల ఆందోళన*జీలుగుమిల్లిలో వ్యాన్ బోల్తా*ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభం*జంగారెడ్డిగూడెం (M) పంగిడి గూడెంలో అగ్నిప్రమాదం *చింతలపూడిలో మహిళ మృతి*టీ.నరసాపురం (M) జగ్గవరంలో గ్రావెల్ ట్రాక్టర్ బోల్తా

Similar News

News March 21, 2025

విద్యుత్ ఛార్జీల పెంపుపై UPDATE

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఛార్జీల పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపారు. విద్యుత్ నియంత్రణ భవన్‌లో ఈఆర్సీ ఛైర్మన్ అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. టీజీఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై జరిగిన విచారణకు సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా నిన్న ఎన్పీడీసీఎల్ కూడా ఛార్జీలు పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపింది.

News March 21, 2025

IPL: విజేతగా నిలిచేది వీరే.. మాజీల అంచనాలు

image

IPL 2025లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేశారు.
* సెహ్వాగ్-LSG,
* గిల్‌క్రిస్ట్- పంజాబ్,
* రోహన్ గవాస్కర్-ఆర్సీబీ,
* పొలాక్- ముంబై/SRH
* తివారీ- SRH
* సైమన్ డౌల్-పంజాబ్
* ఎంబంగ్వ- గుజరాత్
* హర్ష భోగ్లే, మైకేల్ వాన్, లిసా- MI
ఏ జట్టు గెలుస్తుందని మీరు అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.

News March 21, 2025

జన్నారం: కెనాల్‌లో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

హుజూరాబాద్ మండలంలోని కాకతీయ కెనాల్‌లో గల్లంతై డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన అరవింద్ కరీంనగర్‌లోని SRR డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. 19వ తేదీన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కాగా, నిన్న మృతదేహం లభ్యమైంది. 

error: Content is protected !!