News March 6, 2025

ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

image

దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంతత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరమన్నారు.

Similar News

News March 6, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>జీకే వీధి: మంచుతోనే పంట సాగు చేయవచ్చు >పాడేరులో ఆదివాసీ ఆత్మగౌరవ దీక్షలు>ఈనెల 7నుంచి యథావిధిగా మీకోసం కార్యక్రమం>అల్లూరి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు>అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజర్>పది పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలి..జిల్లా విద్యాధికారి>అల్లూరి: వాట్సాప్ నుంచి SSC హాల్ టికెట్లు>రంపచోడవరం: తాటాకు, వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్

News March 6, 2025

బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

image

◆నిజాంపట్నం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన◆భట్టిప్రోలు: రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం◆వేటపాలెం: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ◆రేపల్లె: ‘లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిద్దాం’◆బాపట్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమం◆పరీక్షలు బాగా రాశాం: ఇంటర్ విద్యార్థులు◆విలేకరుల పేరుతో బెదిరింపులు.. బాపట్ల సీఐ వార్నింగ్◆గతం గురించి అవసరం లేదు: మాజీ మంత్రి దగ్గుబాటి

News March 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబురాలు @ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వోదెల రామకృష్ణ @ మెట్పల్లిలో బీట్ చట్టం రద్దు చేయాలని నిరసన @ షుగర్ ఫ్యాక్టరీపై కోరుట్లలో బీజేపీ నేతల ధర్నా @ సారంగాపూర్ లో ఎండిన పొలం.. కన్నీరు పెట్టుకున్న రైతు @ కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన.

error: Content is protected !!