News April 12, 2024
కడప: ఇంటర్లో ఎంతమంది పాస్ అయ్యారంటే?

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కడప జిల్లాలో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,470 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 7,954 మంది పాస్ అయ్యారు. 55 శాతం ఉత్తీర్ణతతో నిలిచింది. సెకండ్ ఇయర్లో 12,131 మందికి గాను, 8,375 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 69 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొదటి సంవత్సరం కంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కడప జిల్లా విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చాయి.
Similar News
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.


