News August 13, 2024

కడప జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

image

ఈనెల 21న ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. మండలంలోని మైసూరుపరిపల్లెలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో ఆయన పాల్లొననున్నారు. గత YCP ప్రభుత్వంలో జరిగిన అక్రమ భూదందాలపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ రానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు

image

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి

News September 30, 2024

కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు

image

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.