News April 2, 2026
కడప జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10th పరీక్షలు.!

కడప జిల్లాలో నేటితో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం 167 కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షను నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను నేడు నిర్వహించారు. నేటి పరీక్షకు 27,826 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,650 మంది పరీక్షలు రాశారు. 176 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. 44 కేంద్రాల్లో ఫ్లయింగ్, 68 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


