News February 5, 2026
కడప జిల్లా ఫారెస్ట్ భూముల్లో ఆక్రమణ.. ఇలా.!

ప్రొద్దుటూరులో కలిసిపోయేలా రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. అప్పటి CPI నేత MP ఎద్దుల ఈశ్వరరెడ్డి భూ-పోరాటాలు చేసి అక్కడ పేదలతో గుడిసెలు వేయించారు. ఆ ప్రాంతం ఈశ్వరరెడ్డి నగర్గా ప్రభుత్వ రికార్డుల్లోకెక్కింది. కాలక్రమేణా అక్కడ గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు వచ్చాయి. ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పాఠశాల తదితర మౌలిక వసతులు కల్పించాయి. ఇలా ఆక్రమణకు గురయ్యాయి.
Similar News
News February 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.


