News April 9, 2026
కడప జిల్లా MLAలపై లోకేశ్ ఆగ్రహం

జిల్లాలోని TDP ఎమ్మెల్యేలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు MLAలు మాధవిరెడ్డి, చైతన్యరెడ్డి, పుట్టా సధాకర్ యాదవ్, వరదరాజులు రెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు దూరంగా ఉండటం, 4 వారాలుగా గ్రీవెన్స్లు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉండటమే కారణమట. మళ్లీ ఇది రిపీట్ అయితే నోటీసులు ఇస్తామని చెప్పారట.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


