News January 17, 2026
కడప టు ఢిల్లీ

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.
Similar News
News March 27, 2026
శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.
News March 27, 2026
శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.
News March 27, 2026
శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.


