News December 20, 2025
కలుపుతో వ్యవసాయానికి ముప్పు.. నివారణ ఎలా?

వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కలుపు. వయ్యారిభామ, లింగ మిర్యాల, తుంగ, బంగారు తీగ సహా ఇతర కలుపు మొక్కలు పొలంలో పెరిగి.. ప్రధాన పంటకు అందించే పోషకాలను, ఎరువులను గ్రహించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తున్నాయి. కొన్ని వైరస్లకు ఆశ్రయమిచ్చి పంటల్లో తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వయ్యారి భామ సహా వివిధ కలుపు మొక్కల నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Similar News
News December 20, 2025
394 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 20, 2025
ఇండియా దెబ్బ.. పాకిస్థాన్ దొంగ ఏడుపు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఇప్పుడు పాక్లో కనిపిస్తోంది. నీటి కొరత తీవ్రంగా ఉండటంతో పాక్ డిప్యూటీ PM ఇషాక్ దార్ మొసలి కన్నీళ్లు కార్చారు. భారత్ ఉద్దేశపూర్వకంగా సింధు జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని, తమ దేశ ప్రజలు దాహంతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశానికి ఇదే సరైన సమాధానమని పలువురు అంటున్నారు.
News December 20, 2025
124 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (<


