News March 1, 2025
కాకినాడ : ఒక్క నిమిషం.. వారి కోసం.!

కాకినాడ జిల్లాలో 56 కేంద్రాల్లో 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
Similar News
News January 7, 2026
HYD టాస్క్ఫోర్స్లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
News January 7, 2026
HYD టాస్క్ఫోర్స్లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
News January 7, 2026
‘బాపట్ల జిల్లా టాప్-3లో ఉండాలి’

రెవెన్యూ, హెల్త్, అగ్రికల్చర్ నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా టాప్-3లో ఉండేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలో పలు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యల అర్జీల శాతం తగ్గించాలన్నారు. రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.


