News March 1, 2025

కాకినాడ : ఒక్క నిమిషం.. వారి కోసం.!

image

కాకినాడ జిల్లాలో 56 కేంద్రాల్లో 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

Similar News

News January 7, 2026

HYD టాస్క్‌ఫోర్స్‌లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

image

​నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

News January 7, 2026

HYD టాస్క్‌ఫోర్స్‌లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

image

​నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

News January 7, 2026

‘బాపట్ల జిల్లా టాప్-3లో ఉండాలి’

image

రెవెన్యూ, హెల్త్, అగ్రికల్చర్ నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా టాప్-3లో ఉండేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలో పలు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యల అర్జీల శాతం తగ్గించాలన్నారు. రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలన్నారు.