News August 17, 2025

కాకినాడ: పులసమ్మ.. నీ జాడ ఏదమ్మా..?

image

ఎక్కడో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఉమ్మడి తూ.గో జిల్లాకి వలస వచ్చే పులస చేపలు ఈ ఏడాది జాడ లేకుండా పోయాయి. ఇప్పటివరకు పట్టుమని పది కూడా దొరకలేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో పులస ప్రియులు నిరాశ చెందుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో “పులసమ్మా.. పులసమ్మా.. నీ జాడ ఏదమ్మా” అంటూ పాటలు కూడా పాడుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు నకిలీ చేపలను పులసగా అమ్ముతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

Similar News

News August 17, 2025

తల్లాడ: ‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి’

image

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News August 17, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤టెక్కలి: జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు
➤SKLM: తుఫాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు
➤ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
➤ జిల్లా వ్యాప్తంగా వర్షాలు..పలుచోట్ల వరి పంట ముంపు
➤పాతపట్నం: మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు
➤ నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు
➤హిరమండలం: గొట్టా బ్యారేజ్‌కు భారీగా చేరుతున్న నీరు
➤ టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా..తప్పిన ప్రమాదం

News August 17, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞ ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద
☞ కృష్ణాజిల్లాలో డెంగీ ఆందోళన
☞ తేలప్రోలులో ఆటోను ఢీకొన్న కారు
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తులు రద్దీ
☞ ఉచిత బస్సుల గుర్తింపునకు ప్రత్యేక స్టిక్కర్లు