News March 5, 2025
కాజిపేట: MLA నాయిని WARNING

పథకాల అమలులో లీడర్ అయినా.. క్యాడర్ అయినా పైసల్ వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, పైసలు వసూలు చేసినా సహించేది లేదని అన్నారు.
Similar News
News March 25, 2026
WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.
News March 25, 2026
WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.
News March 25, 2026
IBC సవరణ బిల్లుపై లోక్సభలో కడియం కావ్య గళమెత్తారు

IBC సవరణ బిల్లు–2025పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రజల డబ్బును రక్షించేలా లేదని, హెయిర్కట్స్ పెరిగి ప్రమోటర్లు బాధ్యత తప్పించుకుంటున్నారని అన్నారు. NCLTలో ఖాళీలు ఉన్నపుడు 14 రోజుల టైమ్లైన్ సాధ్యం కాదని ప్రశ్నించారు. మోసాలపై కఠిన చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తూ, బిల్లును పునఃపరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.


