News March 10, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

image

* KMR జిల్లా SPగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్‌చంద్ర 
* మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా అధికారులు
* KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు 
* KMR: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్: కలెక్టర్ 
* జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతరావు చిత్ర పటానికి పాలాభిషేకం
* కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు: MLA
* జిల్లా పంచాయతీ అధికారిగా మురళీ 
* ‘షబ్బీర్ అలీకి MLCగా అవకాశం కల్పించాలి’

Similar News

News March 11, 2025

‘X’పై భారీ ఎత్తున సైబర్ ఎటాక్: మస్క్

image

కొన్ని గంటలుగా X(ట్విటర్) మొరాయించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. Xపై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరుగుతోందని ట్వీట్ చేశారు. ప్రతి రోజు ఇది జరుగుతోందన్నారు. దీని వెనుక ఒక గ్రూప్ లేదా ఏదైనా దేశం ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడికి ఎవరు పాల్పడుతున్నారనేది ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 11, 2025

హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

image

హైడ్రా సోమవారం ప్ర‌జావాణిని నిర్వ‌హించింది. ప్ర‌జావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత‌ లేఔట్లు, ర‌హ‌దారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాల‌ని ప‌లువురు వినతులు అందజేశారు. మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్లు, వార్డు మెంబ‌ర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌బ్జా చేస్తున్నార‌ని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పంద‌న లేద‌ని ప‌లువురు వాపోయారు.

News March 11, 2025

KMR: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

రబీ పంటలకు సాగు నీటి సరఫరాపై మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!